అకాల వర్షం: తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రోడ్డెక్కారు
రచయిత
Staff Reporter
1 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అకాల వర్షం కారణంగా తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ ఆందోళనతో గ్రామంలోని రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి.